Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
BIG NEWS Sep 12,2024 08:59 am
రంగంలోకి దిగిన హరీష్ రావు!
ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం నేపథ్యంలో హారీష్ రావు రంగంలోకి దిగారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమంటూ హరీష్ సీరియస్...
BIG NEWS Sep 12,2024 08:59 am
రంగంలోకి దిగిన హరీష్ రావు!
ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం నేపథ్యంలో హారీష్ రావు రంగంలోకి దిగారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమంటూ హరీష్ సీరియస్...
BIG NEWS Sep 12,2024 08:46 am
తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం
తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ బిడ్డలం.. ఆంధ్రావాళ్లు దాడి...
BIG NEWS Sep 12,2024 08:46 am
తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం
తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ బిడ్డలం.. ఆంధ్రావాళ్లు దాడి...
BIG NEWS Sep 12,2024 08:30 am
వైసీపీ నుంచి జనసేనలోకి బాలినేని?
ప్రకాశం: ప్రకాశం జిల్లా వైసీపీకి మరోషాక్. వైసీపీ అధినేత జగన్పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. తాజాగా జగన్తో బాలినేని చర్చలు...
BIG NEWS Sep 12,2024 08:30 am
వైసీపీ నుంచి జనసేనలోకి బాలినేని?
ప్రకాశం: ప్రకాశం జిల్లా వైసీపీకి మరోషాక్. వైసీపీ అధినేత జగన్పై పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. తాజాగా జగన్తో బాలినేని చర్చలు...
LATEST NEWS Sep 12,2024 08:23 am
16న వేములవాడలో నిమజ్జనం
సిరిసిల్ల: భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన...
LATEST NEWS Sep 12,2024 08:23 am
16న వేములవాడలో నిమజ్జనం
సిరిసిల్ల: భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన...
LATEST NEWS Sep 12,2024 08:20 am
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మల్లాడి
యానాంలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం రాత్రి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి...
LATEST NEWS Sep 12,2024 08:20 am
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మల్లాడి
యానాంలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం రాత్రి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. ధవలేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి...
LATEST NEWS Sep 12,2024 08:19 am
కాలువలోకి ఆటో.. వ్యక్తి మృతి
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయికోడు తూము సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై...
LATEST NEWS Sep 12,2024 08:19 am
కాలువలోకి ఆటో.. వ్యక్తి మృతి
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయికోడు తూము సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై...
LATEST NEWS Sep 12,2024 08:18 am
అంబాజీపేటలో హిజ్రాల దారి దోపిడి
దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం...
LATEST NEWS Sep 12,2024 08:18 am
అంబాజీపేటలో హిజ్రాల దారి దోపిడి
దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం...
LATEST NEWS Sep 12,2024 08:18 am
మిస్సింగ్ కేసు నమోదు
సిరిసిల్ల బీడీల కంపనీ నడిపే కోడం గంగాధర్ (53) సుందరయ్య నగర్ లో బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని, తన కొడుకు కోడం ప్రేమ్...
LATEST NEWS Sep 12,2024 08:18 am
మిస్సింగ్ కేసు నమోదు
సిరిసిల్ల బీడీల కంపనీ నడిపే కోడం గంగాధర్ (53) సుందరయ్య నగర్ లో బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని, తన కొడుకు కోడం ప్రేమ్...
LATEST NEWS Sep 12,2024 08:17 am
పాముకాటుతో కౌలు రైతు మృతి
కరప మండలం కూరాడలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా పాము కాటుకు గురై కౌలు రైతు నారాయణ మూర్తి (37) మృతి చెందారు. 5 ఎకరాల సాగు...
LATEST NEWS Sep 12,2024 08:17 am
పాముకాటుతో కౌలు రైతు మృతి
కరప మండలం కూరాడలో పురుగుల మందు పిచికారి చేస్తుండగా పాము కాటుకు గురై కౌలు రైతు నారాయణ మూర్తి (37) మృతి చెందారు. 5 ఎకరాల సాగు...
LATEST NEWS Sep 12,2024 08:17 am
కనబడుటలేదు
కోడం గంగాధర్, తండ్రి మల్లయ్య, వయసు 53 సంవత్సరాలు, సుందరయ్య నగర్ సిరిసిల్ల అనునతడు. బీడీ ల కంపనీ నడుపుతుంటాడు.తేదీ 01/9/24 నాడు సాయంత్రం 6గంటల...
LATEST NEWS Sep 12,2024 08:17 am
కనబడుటలేదు
కోడం గంగాధర్, తండ్రి మల్లయ్య, వయసు 53 సంవత్సరాలు, సుందరయ్య నగర్ సిరిసిల్ల అనునతడు. బీడీ ల కంపనీ నడుపుతుంటాడు.తేదీ 01/9/24 నాడు సాయంత్రం 6గంటల...
LATEST NEWS Sep 12,2024 08:14 am
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల స్వయం సమృద్ధి
వేములవాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన...
LATEST NEWS Sep 12,2024 08:14 am
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల స్వయం సమృద్ధి
వేములవాడ: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన...
LATEST NEWS Sep 12,2024 08:11 am
దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు
విశాఖ: కెకె లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్య స్ధానం కుదించిన్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12...
LATEST NEWS Sep 12,2024 08:11 am
దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు
విశాఖ: కెకె లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్య స్ధానం కుదించిన్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12...
LATEST NEWS Sep 12,2024 08:11 am
తుఫానుకు కూలిన వంతెనలు
పెదబయలు: పెదబయలు మండలం రూడకోట నుండి కుముడా మీదుగా జామ్గూడా ఒరిస్సా బోర్డర్ వరకు వేసిన తారు రోడ్డు, వంతెనల నిర్మాణంలో నాణ్యత లేక సంవత్సరం కాకముందే...
LATEST NEWS Sep 12,2024 08:11 am
తుఫానుకు కూలిన వంతెనలు
పెదబయలు: పెదబయలు మండలం రూడకోట నుండి కుముడా మీదుగా జామ్గూడా ఒరిస్సా బోర్డర్ వరకు వేసిన తారు రోడ్డు, వంతెనల నిర్మాణంలో నాణ్యత లేక సంవత్సరం కాకముందే...
LATEST NEWS Sep 12,2024 08:11 am
ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ బుధవారం సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సతీశ్, రికార్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్,...
LATEST NEWS Sep 12,2024 08:11 am
ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముగ్గురు ఉద్యోగులను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ బుధవారం సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సతీశ్, రికార్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్,...
LATEST NEWS Sep 12,2024 08:10 am
పులి జాడ కోసం థర్మల్ డ్రోన్
రాజానగరం మండలం దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారాన్ని బుధవారం సాధారణ డ్రోన్తో గుర్తించేందుకు ప్రయత్నం చేసినా జాడ కనిపించలేదని తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్వో ఎస్.భరణి మీడియాకు...
LATEST NEWS Sep 12,2024 08:10 am
పులి జాడ కోసం థర్మల్ డ్రోన్
రాజానగరం మండలం దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత సంచారాన్ని బుధవారం సాధారణ డ్రోన్తో గుర్తించేందుకు ప్రయత్నం చేసినా జాడ కనిపించలేదని తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్వో ఎస్.భరణి మీడియాకు...
LATEST NEWS Sep 12,2024 08:09 am
తోపుడుబండ్లు అందిస్తాం: సీఎం
తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఖర్చుతో సొంత బండ్లను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా...
LATEST NEWS Sep 12,2024 08:09 am
తోపుడుబండ్లు అందిస్తాం: సీఎం
తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం తరఫున రూ.10 వేలు ఖర్చుతో సొంత బండ్లను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా...
LATEST NEWS Sep 12,2024 08:08 am
ఘనంగా విఘ్నేశ్వరుని ఊరేగింపు
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారిని భక్తులు మూషిక వాహనంపై ఉంచి అయినవిల్లి...
LATEST NEWS Sep 12,2024 08:08 am
ఘనంగా విఘ్నేశ్వరుని ఊరేగింపు
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారిని భక్తులు మూషిక వాహనంపై ఉంచి అయినవిల్లి...
LATEST NEWS Sep 12,2024 08:08 am
ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా,...
LATEST NEWS Sep 12,2024 08:08 am
ధర్మపురి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా,...
LATEST NEWS Sep 12,2024 08:07 am
సైబర్ మోసం రూ.1.15 లక్ష మాయం
జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు...
LATEST NEWS Sep 12,2024 08:07 am
సైబర్ మోసం రూ.1.15 లక్ష మాయం
జగిత్యాల: తమ సంస్థలో లింక్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. జగిత్యాలకి చెందిన కృష్ణకు సైబర్ నేరగాళ్లు...
LATEST NEWS Sep 12,2024 08:07 am
నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టుకు గంట గంటకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 35,283...
LATEST NEWS Sep 12,2024 08:07 am
నిండు కుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టుకు గంట గంటకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 35,283...
« Previous
Next »
Showing
20601
to
20620
of
22164
results
‹
1
2
...
1028
1029
1030
1031
1032
1033
1034
...
1108
1109
›
⚠️ You are not allowed to copy content or view source