Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 18,2024 07:21 am
21న ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 21న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు వీరిద్దరూ హాజరుకానున్నారు....
LATEST NEWS Sep 18,2024 07:21 am
21న ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 21న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు వీరిద్దరూ హాజరుకానున్నారు....
LATEST NEWS Sep 18,2024 07:02 am
అందోల్ గణపయ్య లడ్డు 90,000
సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కొలువుదిరిన 18 అడుగుల గణపయ్య లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో 20...
LATEST NEWS Sep 18,2024 07:02 am
అందోల్ గణపయ్య లడ్డు 90,000
సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కొలువుదిరిన 18 అడుగుల గణపయ్య లడ్డు వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో 20...
LATEST NEWS Sep 18,2024 06:59 am
విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శన
కరీంనగర్ జిల్లా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్ ఆధ్వర్యంలో టీఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయా చిత్ర ప్రదర్శనలో కేంద్ర మంత్రి...
LATEST NEWS Sep 18,2024 06:59 am
విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శన
కరీంనగర్ జిల్లా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్ ఆధ్వర్యంలో టీఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయా చిత్ర ప్రదర్శనలో కేంద్ర మంత్రి...
LATEST NEWS Sep 18,2024 06:43 am
గ్రామాల పరిశుభ్రంతోనే ఆరోగ్య సమాజం
జైపూర్ గ్రామ పంచాయతీలోని రైతు వేదిక వద్ద బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ ముఖ్య...
LATEST NEWS Sep 18,2024 06:43 am
గ్రామాల పరిశుభ్రంతోనే ఆరోగ్య సమాజం
జైపూర్ గ్రామ పంచాయతీలోని రైతు వేదిక వద్ద బుధవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ ముఖ్య...
LATEST NEWS Sep 18,2024 06:42 am
గని ప్రమాదంగా పరిగణించాలి
మందమర్రి ఏరియాలోని కేకే- 5 గనిలో కోల్ కట్టర్ కార్మికుడు మిట్టపల్లి లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా పరిగణించాలని ఐఎన్టీయుసి సెక్రెటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర...
LATEST NEWS Sep 18,2024 06:42 am
గని ప్రమాదంగా పరిగణించాలి
మందమర్రి ఏరియాలోని కేకే- 5 గనిలో కోల్ కట్టర్ కార్మికుడు మిట్టపల్లి లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా పరిగణించాలని ఐఎన్టీయుసి సెక్రెటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర...
LATEST NEWS Sep 18,2024 06:41 am
కేకే 5 గనిలో కార్మికుడు మృతి
మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో జరిగిన ప్రమాదంలో లక్ష్మణ్ అనే కార్మికుడ మృతి చెందాడు. విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ పై తిరిగి వస్తున్న సమయంలో...
LATEST NEWS Sep 18,2024 06:41 am
కేకే 5 గనిలో కార్మికుడు మృతి
మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో జరిగిన ప్రమాదంలో లక్ష్మణ్ అనే కార్మికుడ మృతి చెందాడు. విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ పై తిరిగి వస్తున్న సమయంలో...
LATEST NEWS Sep 18,2024 06:40 am
గణేష్ నిమజ్జన వేడుకలను సరళిని పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
గణేష్ నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని నేటి ఉదయం జగిత్యాల పట్టణంలో జరుగుతున్న నిమజ్జన వేడుకలను ఆర్డీవో, మధుసుధన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జగిత్యాల చింతకుంట...
LATEST NEWS Sep 18,2024 06:40 am
గణేష్ నిమజ్జన వేడుకలను సరళిని పరిశీలించిన కలెక్టర్ బి.సత్యప్రసాద్
గణేష్ నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని నేటి ఉదయం జగిత్యాల పట్టణంలో జరుగుతున్న నిమజ్జన వేడుకలను ఆర్డీవో, మధుసుధన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జగిత్యాల చింతకుంట...
LATEST NEWS Sep 18,2024 06:37 am
ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డిలోని రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు (17) ఇంట్లోకి తీసుకెళ్లి, ఆ చిన్నారిపై...
LATEST NEWS Sep 18,2024 06:37 am
ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డిలోని రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు (17) ఇంట్లోకి తీసుకెళ్లి, ఆ చిన్నారిపై...
LATEST NEWS Sep 18,2024 06:34 am
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల షాపూర్ గ్రామనికి చెందిన యువకులు మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. మహాబాత్పూర్...
LATEST NEWS Sep 18,2024 06:34 am
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల షాపూర్ గ్రామనికి చెందిన యువకులు మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. మహాబాత్పూర్...
LATEST NEWS Sep 18,2024 06:28 am
రాజమండ్రిలో 9 షాపులపై కేసులు
తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని 9 ఎడిబుల్ ఆయిల్ దుకాణాలను మంగళవారం తనిఖీ చేసి తొమ్మిది కేసులు నమోదు చేశామని రీజనల్ విజిలెన్స్ ఎస్పి సుబ్బారెడ్డి తెలిపారు....
LATEST NEWS Sep 18,2024 06:28 am
రాజమండ్రిలో 9 షాపులపై కేసులు
తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని 9 ఎడిబుల్ ఆయిల్ దుకాణాలను మంగళవారం తనిఖీ చేసి తొమ్మిది కేసులు నమోదు చేశామని రీజనల్ విజిలెన్స్ ఎస్పి సుబ్బారెడ్డి తెలిపారు....
LATEST NEWS Sep 18,2024 06:28 am
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు...
LATEST NEWS Sep 18,2024 06:28 am
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు...
LATEST NEWS Sep 18,2024 06:28 am
దుకాణాల తొలగింపుతో బాధితుల గగ్గోలు
డుంబ్రిగుడలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుంటసీమ రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా తమను ఆదుకున్న దుకాణాలను తొలగించడంతో...
LATEST NEWS Sep 18,2024 06:28 am
దుకాణాల తొలగింపుతో బాధితుల గగ్గోలు
డుంబ్రిగుడలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గుంటసీమ రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా తమను ఆదుకున్న దుకాణాలను తొలగించడంతో...
LATEST NEWS Sep 18,2024 06:27 am
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై రాజేందర్ దాడులు...
LATEST NEWS Sep 18,2024 06:27 am
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై రాజేందర్ దాడులు...
LATEST NEWS Sep 18,2024 06:27 am
తునిలో మహిళపై లైంగిక వేధింపులు
తునిలోని సీతారాంపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో మంగళవారం లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ బాబు తెలిపారు. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని...
LATEST NEWS Sep 18,2024 06:27 am
తునిలో మహిళపై లైంగిక వేధింపులు
తునిలోని సీతారాంపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో మంగళవారం లైంగిక వేధింపులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ బాబు తెలిపారు. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడని...
LATEST NEWS Sep 18,2024 06:26 am
HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను...
LATEST NEWS Sep 18,2024 06:26 am
HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను...
LATEST NEWS Sep 18,2024 06:25 am
గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నదిలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. వంతెన మీద నుంచి భారీ క్రేనుల ద్వారా గణేష్ విగ్రహాలను...
LATEST NEWS Sep 18,2024 06:25 am
గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నదిలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. వంతెన మీద నుంచి భారీ క్రేనుల ద్వారా గణేష్ విగ్రహాలను...
LATEST NEWS Sep 18,2024 06:25 am
శోభాయాత్రను పరిశీలించిన సీపీ
మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. డిసిపి ఏ. భాస్కర్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్ర...
LATEST NEWS Sep 18,2024 06:25 am
శోభాయాత్రను పరిశీలించిన సీపీ
మంచిర్యాల పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. డిసిపి ఏ. భాస్కర్ తో కలిసి నిమజ్జనం శోభాయాత్ర...
LATEST NEWS Sep 18,2024 06:24 am
గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర
అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది...
LATEST NEWS Sep 18,2024 06:24 am
గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర
అల్లూరి జిల్లా పాడేరు నుంచి గిరి విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ దినేశ్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 32 మంది...
LATEST NEWS Sep 18,2024 06:24 am
అమరులకు మంత్రిదామోదర నివాళులు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల...
LATEST NEWS Sep 18,2024 06:24 am
అమరులకు మంత్రిదామోదర నివాళులు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు, అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. పోలీసుల...
LATEST NEWS Sep 18,2024 06:21 am
సంగారెడ్డి: గణనాధుల నిమజ్జనం ప్రశాంతం
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఐజి సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని...
LATEST NEWS Sep 18,2024 06:21 am
సంగారెడ్డి: గణనాధుల నిమజ్జనం ప్రశాంతం
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఐజి సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని...
« Previous
Next »
Showing
19021
to
19040
of
21106
results
‹
1
2
...
949
950
951
952
953
954
955
...
1055
1056
›
⚠️ You are not allowed to copy content or view source