Logo
Download our app
రైతుల‌పై క‌క్ష క‌ట్టిన స‌ర్కార్
NEWS   Aug 24,2025 12:12 pm
ఏపీ స‌ర్కార్ పై తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల. రాష్ట్రంలో ఎరువులు అంద‌క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అయినా స్పందిచ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన యూరియాను ఎక్క‌డ దాచి ఉంచార‌ని ప్ర‌శ్నించారు. ఓ వైపు రైతులు క్యూ లైన్ల‌లో నిలిచి ఉంటే ఎఎందుకు మౌనంగా ఉన్నార‌ని మండిప‌డ్డారు. త‌క్ష‌ణమే ఎరువుల కొర‌త లేకుండా చేయాల‌ని డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
⚠️ You are not allowed to copy content or view source