Logo
Download our app
'నేరస్థులను కఠినంగా శిక్షించాలి'
NEWS   Aug 25,2025 11:49 am
చర్ల–గొల్లగూడెం మార్గంలో జరిగిన ఆదివాసి బాలికపై సామూహిక అత్యాచార ఘటనను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి పాల్పడ్డారనే వార్త కలచివేసిందని ఆయన అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సాధారణ కేసుగా కాకుండా తీసుకుని, నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చట్టపరమైన చర్యలు అవసరమని రేగా కాంతారావు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
⚠️ You are not allowed to copy content or view source