Logo
Download our app
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
NEWS   Aug 27,2025 09:29 am
ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. ఆర్టీసీలో గ‌త కొంత కాలంగా నిలిచి పోయిన ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం చంద్ర‌బాబు. ఈ మేర‌కు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అర్హులైన దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు ప్ర‌మోష‌న్స్ రానున్నాయి. ఈ సంద‌ర్బంగా కూటమి స‌ర్కార్ కు ధ‌న్యావాదాలు తెలిపారు ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు.

Top News


LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...
⚠️ You are not allowed to copy content or view source