డెయిరీ పార్లర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Sep 08,2025 06:38 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బొల్లం మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ డెయిరీ పార్లర్ కేంద్రాన్ని ప్రారంభించారు కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమం లో కరీంనగర్ డెయిరీ చైర్మన్ చమెడ రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.