ఆర్జీవీపై కేసు నమోదు
NEWS Sep 18,2025 03:29 pm
దహనం వెబ్ సీరీస్ లో తన పర్మిషన్ లేకుండానే తన పేరు, హోదాను వాడుకున్నారంటూ మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ తనను కలవలేదని పేర్కొన్నారు. ఇది చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు సిన్హా.