ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫస్టియర్లో 77%మంది విద్యార్థులు పాసవ్వగా.. సెకండియర్లో 88% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్ సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. వాట్సప్ ద్వారా కూడా ఫలితాల కోసం 9552300009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ చెయ్యాలి.