Logo
Download our app
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
NEWS   Apr 16,2026 01:42 pm
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణలకు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. బిల్లులపై 12 గంటల పాటు చర్చ కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు. అవసరమైతే సమయం పెంచవచ్చని స్పష్టం చేశారు. 3 బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకరు ఓం బిర్లా తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 16,2026 01:34 pm
ప్రజాపాలన ప్రగతి పాలన
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
LATEST NEWS   Apr 16,2026 01:34 pm
ప్రజాపాలన ప్రగతి పాలన
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
SPORTS   Apr 16,2026 01:30 pm
టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి...
SPORTS   Apr 16,2026 01:30 pm
టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?
భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌ 2026లో 2 అర్ధ శతకాలు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్న అతడి...
LATEST NEWS   Apr 16,2026 10:22 am
ఎన్నికల ప్రచారంలో విజయ్ అవతార్!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆధునిక టెక్నాలజీ ఓ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. TVK పార్టీ అధినేత విజయ్ ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులు...
LATEST NEWS   Apr 16,2026 10:22 am
ఎన్నికల ప్రచారంలో విజయ్ అవతార్!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆధునిక టెక్నాలజీ ఓ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. TVK పార్టీ అధినేత విజయ్ ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులు...
⚠️ You are not allowed to copy content or view source