Logo
Download our app
'యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు'
NEWS   Apr 25,2026 06:15 am
జగిత్యాల: రాయికల్ జీయర్​ ఎడ్యుకేషనల్ ​ట్రస్టు, GMR వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి స‌ర్టిఫికెట్‌ల‌ను మాజీ గవర్నర్​ చెన్న‌మ‌నేని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్‌‌‌‌ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చ‌ని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. హాస్టల్‌‌‌‌ కోసం ఎమ్మెల్యే ₹30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు.

Top News


BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
⚠️ You are not allowed to copy content or view source