Logo
Download our app
మంత్రి అజారుద్దీన్ చేతుల మీదుగా స్వామి ముద్దంకి ‘ఏఐ జర్నలిజం’ అవార్డు
NEWS   May 03,2026 11:55 am
హైదరాబాద్‌: Hybiz TV డిజిటల్ మీడియా అవార్డ్స్-2026లో ప్రముఖ జర్నలిస్టు ముద్దం న‌ర‌సింహ‌స్వామికి ‘బెస్ట్ AI జర్నలిజం’ అవార్డును మంత్రి అజారుద్దీన్, మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప్రీతిరెడ్డి అందించారు. ఏఐ జర్నలిజంపై శిక్షణ, సృజనాత్మక ప్రయోగాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. Hybiz ఎండీ రాజాగోపాల్ మ‌డిశెట్టికి స్వామి ముద్దం కృతజ్ఞతలు తెలిపారు.

Top News


BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
⚠️ You are not allowed to copy content or view source