Logo
Download our app
పరిష్కారం లేకపోతే న్యాయపోరాటం
NEWS   May 13,2026 09:34 am
నందవరం మండలం నడికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మాన్య భూమి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. దేవాలయానికి చెందిన 23.89 ఎకరాల ఇనాం భూమిని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. వెంటనే దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన బుట్టా రేణుక, వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే గ్రామ ప్రజలతో కలిసి న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. “దేవుడి మాన్యం దేవుడికే దక్కాలి” అంటూ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

Top News


LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...
LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...
⚠️ You are not allowed to copy content or view source