Logo
Download our app
లక్ష్మినగర్ కాలనీ అధ్యక్షుడిగా ర్యాకల
NEWS   Aug 13,2024 07:18 am
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మినగర్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ర్యాకల లక్ష్మినారాయణ గెలుపొందారు. లింగారెడ్డి, చెన్నారెడ్డి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా లక్ష్మినారాయణ రామ్ రెడ్డిపైన గెలిచారు. అసోసియేషన్ కార్యదర్శిగా నవీన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అరవింద్, ఆర్వి చారి, కోశాధికారిగా రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రజిత, కార్యవర్గ సభ్యులుగా కునాల్, జగన్, జైకుమార్, మక్కా రమేశ్, జాన్ ఫిలిప్స్ గెలిచారు. తమపై నమ్మకంతో

Top News


LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...
LATEST NEWS   Jun 02,2026 02:11 pm
జనసేన ఊపిరి పోసుకున్నది ఈ గడ్డపైనే
ఏపీ డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట...
⚠️ You are not allowed to copy content or view source