Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
BIG NEWS Sep 18,2024 10:22 am
‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్.....
BIG NEWS Sep 18,2024 10:22 am
‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్.....
LATEST NEWS Sep 18,2024 10:18 am
ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం
సిరిసిల్ల జిల్లా: ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ...
LATEST NEWS Sep 18,2024 10:18 am
ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం
సిరిసిల్ల జిల్లా: ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ...
LATEST NEWS Sep 18,2024 10:16 am
యాసంగి పంటలకు నీరు అందించాలి
యాసంగి పంటలకు దుబ్బాక నియోజకవర్గం లో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కాపు...
LATEST NEWS Sep 18,2024 10:16 am
యాసంగి పంటలకు నీరు అందించాలి
యాసంగి పంటలకు దుబ్బాక నియోజకవర్గం లో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ కాపు...
LATEST NEWS Sep 18,2024 10:15 am
బిజెపి నేతల దిష్టిబొమ్మ దహనం
గజ్వేల్ పట్టణంలో డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆదేశాలతో బిజెపి నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పై ఢిల్లీ...
LATEST NEWS Sep 18,2024 10:15 am
బిజెపి నేతల దిష్టిబొమ్మ దహనం
గజ్వేల్ పట్టణంలో డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆదేశాలతో బిజెపి నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పై ఢిల్లీ...
LATEST NEWS Sep 18,2024 10:15 am
వాహనాల పార్కింగ్.. ట్రాఫిక్ జామ్
అమలాపురం పట్టణంలోని హై స్కూల్ సెంటర్ నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో షాపులకు ఎదురుగా వాహనాలను రహదారి పక్కనే పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని పలువురు...
LATEST NEWS Sep 18,2024 10:15 am
వాహనాల పార్కింగ్.. ట్రాఫిక్ జామ్
అమలాపురం పట్టణంలోని హై స్కూల్ సెంటర్ నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో షాపులకు ఎదురుగా వాహనాలను రహదారి పక్కనే పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని పలువురు...
LATEST NEWS Sep 18,2024 10:15 am
ప్లాంట్ ఏ ట్రీ.. ప్లాంట్ ఏ మెమొరీ
తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ప్లాంట్ ఏ ట్రీ ప్లాంట్ ఏ మెమొరీ కార్యక్రమం చేపట్టారు. జిఎంఆర్ హైవేస్ సీఈవో అరుణ్ కుమార్ శర్మ,...
LATEST NEWS Sep 18,2024 10:15 am
ప్లాంట్ ఏ ట్రీ.. ప్లాంట్ ఏ మెమొరీ
తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ప్లాంట్ ఏ ట్రీ ప్లాంట్ ఏ మెమొరీ కార్యక్రమం చేపట్టారు. జిఎంఆర్ హైవేస్ సీఈవో అరుణ్ కుమార్ శర్మ,...
LATEST NEWS Sep 18,2024 10:09 am
అబ్దుల్ రబ్, రమేష్ ని సన్మానించిన MLA
మెట్ పల్లి : పట్టణ 9వ వార్డులోని నూర్ భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్ రబ్ ని, ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా...
LATEST NEWS Sep 18,2024 10:09 am
అబ్దుల్ రబ్, రమేష్ ని సన్మానించిన MLA
మెట్ పల్లి : పట్టణ 9వ వార్డులోని నూర్ భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్ రబ్ ని, ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా...
LATEST NEWS Sep 18,2024 10:05 am
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది. బీఆర్ఎస్...
LATEST NEWS Sep 18,2024 10:05 am
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు
అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో నిర్మించారని నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధించింది. బీఆర్ఎస్...
LATEST NEWS Sep 18,2024 09:58 am
సినిమా చూపిస్తూ.. కాకినాడ జీజీహెచ్లో ఆపరేషన్
కాకినాడ జీజీహెచ్లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ...
LATEST NEWS Sep 18,2024 09:58 am
సినిమా చూపిస్తూ.. కాకినాడ జీజీహెచ్లో ఆపరేషన్
కాకినాడ జీజీహెచ్లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ...
LATEST NEWS Sep 18,2024 09:57 am
బతుకమ్మకు స్థలం కేటాయించాలి
బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని కాల్ టెక్స్ ఏరియాలో మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి స్థలం కేటాయించాలని వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, 12...
LATEST NEWS Sep 18,2024 09:57 am
బతుకమ్మకు స్థలం కేటాయించాలి
బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని కాల్ టెక్స్ ఏరియాలో మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి స్థలం కేటాయించాలని వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, 12...
LATEST NEWS Sep 18,2024 09:42 am
కళ్యాణలక్ష్మి - షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన MLA
మెట్ పల్లి పట్టణానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ. 4,605,336 విలువ గల కల్యాణలక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి...
LATEST NEWS Sep 18,2024 09:42 am
కళ్యాణలక్ష్మి - షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన MLA
మెట్ పల్లి పట్టణానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ. 4,605,336 విలువ గల కల్యాణలక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి...
LATEST NEWS Sep 18,2024 09:32 am
మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీస్ రికార్డులను పరిశీలించారు. అనంతరం...
LATEST NEWS Sep 18,2024 09:32 am
మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీస్ రికార్డులను పరిశీలించారు. అనంతరం...
LATEST NEWS Sep 18,2024 08:39 am
తొలి దశ కాశ్మీర్ అసెంబ్లీ పోలింగ్
దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3 దశల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెుదటి దశ పోలింగ్ కొనసాగుతోంద. జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాల్లో...
LATEST NEWS Sep 18,2024 08:39 am
తొలి దశ కాశ్మీర్ అసెంబ్లీ పోలింగ్
దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3 దశల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెుదటి దశ పోలింగ్ కొనసాగుతోంద. జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాల్లో...
LATEST NEWS Sep 18,2024 08:29 am
అమెరికాలో ఆది జన్మదిన వేడుకలు
ప్రభుత్వ విప్,వేములవాడ MLA శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఖండాంతరాలు దాటాయి. అమెరికాలోని మిచిగాన్ స్టేట్లోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలను ఘనంగా...
LATEST NEWS Sep 18,2024 08:29 am
అమెరికాలో ఆది జన్మదిన వేడుకలు
ప్రభుత్వ విప్,వేములవాడ MLA శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఖండాంతరాలు దాటాయి. అమెరికాలోని మిచిగాన్ స్టేట్లోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలను ఘనంగా...
TECHNOLOGY Sep 18,2024 08:28 am
కంటిచూపు లేకపోయినా చూడొచ్చు!
చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లైండ్సైట్...
TECHNOLOGY Sep 18,2024 08:28 am
కంటిచూపు లేకపోయినా చూడొచ్చు!
చూపులేని వారికి టెస్లా CEO ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. తన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ రూపొందించిన పరికరాన్ని USFDA ఆమోదించినట్లు తెలిపారు. ఈ బ్లైండ్సైట్...
BIG NEWS Sep 18,2024 08:05 am
AP మహిళలకు ప్రతి నెలా ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1500
త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద డబ్బుల్ని జమ చేయనుంది. 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్లో జమ చేస్తారు. ఈ...
BIG NEWS Sep 18,2024 08:05 am
AP మహిళలకు ప్రతి నెలా ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1500
త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద డబ్బుల్ని జమ చేయనుంది. 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్లో జమ చేస్తారు. ఈ...
LATEST NEWS Sep 18,2024 07:41 am
రూ.7వేలు ఇచ్చి చంపేయమన్నాడు
రాజానగరం: ఈ నెల 12న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని సీఐ వీరయ్య గౌడ్ మంగళవారం తెలిపారు. రంగంపేటకు చెందిన శ్రీనివాస్ను హత్య చేయాలని...
LATEST NEWS Sep 18,2024 07:41 am
రూ.7వేలు ఇచ్చి చంపేయమన్నాడు
రాజానగరం: ఈ నెల 12న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని సీఐ వీరయ్య గౌడ్ మంగళవారం తెలిపారు. రంగంపేటకు చెందిన శ్రీనివాస్ను హత్య చేయాలని...
LATEST NEWS Sep 18,2024 07:40 am
రేలంగి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
రాజమండ్రి: ఈ నెల 19న ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహాన్ని రాజమండ్రిలోని గోదావరి గట్టున ఆవిష్కరించనున్నట్లు శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్గిగ...
LATEST NEWS Sep 18,2024 07:40 am
రేలంగి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
రాజమండ్రి: ఈ నెల 19న ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహాన్ని రాజమండ్రిలోని గోదావరి గట్టున ఆవిష్కరించనున్నట్లు శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్గిగ...
ENTERTAINMENT Sep 18,2024 07:39 am
రూ.99కే మల్టీప్లెక్స్లో సినిమా చూడొచ్చు
జాతీయ సినిమా దినోత్సవాన్ని పురష్కరించుకుని సెప్టెంబర్ 20న మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమా చేసే అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్లోని PVR, INOX,...
ENTERTAINMENT Sep 18,2024 07:39 am
రూ.99కే మల్టీప్లెక్స్లో సినిమా చూడొచ్చు
జాతీయ సినిమా దినోత్సవాన్ని పురష్కరించుకుని సెప్టెంబర్ 20న మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమా చేసే అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్లోని PVR, INOX,...
LATEST NEWS Sep 18,2024 07:29 am
టీడీపీలోకి ప.గో. జడ్పీ ఛైర్పర్సన్
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి ప.గో. జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో...
LATEST NEWS Sep 18,2024 07:29 am
టీడీపీలోకి ప.గో. జడ్పీ ఛైర్పర్సన్
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి ప.గో. జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో...
« Previous
Next »
Showing
19001
to
19020
of
21106
results
‹
1
2
...
948
949
950
951
952
953
954
...
1055
1056
›
⚠️ You are not allowed to copy content or view source