Logo
Download our app
కూతురిని తిరిగి అప్పగించిన పోలీసులు
NEWS   Sep 04,2025 01:28 pm
నిర్మల్ జిల్లాకు చెందిన అంజయ్య, మణి 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి పాప కీర్తన పుట్టిన తర్వాత కుటుంబ సమస్యలతో ఇద్దరూ దూరమయ్యారు. విడాకులు ఇప్పించాలని మణి 6 నెలల క్రితం ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. ఈరోజు ఉదయం అంజయ్య కూతురిని ఎత్తుకెళ్లడంతో మణి, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే కీర్తనను కనుగొని తల్లికి అప్పగించగా, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
⚠️ You are not allowed to copy content or view source