Logo
Download our app
బొప్పాయి రైతుల ఆందోళన – వాహనాల నిలిపివేత, గడ్డి దహనం
NEWS   Sep 05,2025 10:36 am
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డి పల్లె వద్ద ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు వాహనాలను అడ్డుకుని, వాటిలో ఉన్న గడ్డిని దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. గిట్టుబాటు ధరలు నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ బంద్ చేపట్టిన రైతులు, సమస్యపై కలెక్టర్ తక్షణమే నిర్ణయం తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

Top News


LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
⚠️ You are not allowed to copy content or view source