Logo
Download our app
మరిచిన ఆస్తులను గుర్తు చేసిన‌ మోదీ
NEWS   Dec 10,2025 11:41 am
క్లెయిమ్‌ చేయని ఆస్తుల గురించి ప్రధాని మోదీ ‘లింక్డిన్’ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్‌ చేయని నగదును దక్కించుకోవాల‌ని ‘మీ డబ్బు.. మీ హక్కు’ అన్నారు. భారతీయ బ్యాంకుల్లో ₹78 వేల కోట్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ₹14 వేల కోట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో ₹3వేల కోట్లు, డివిడెండ్లు ₹9వేల కోట్లు క్లెయిమ్‌ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఈ ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్లను షేర్ చేశారు.

Top News


LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
⚠️ You are not allowed to copy content or view source