Logo
Download our app
దూరు లక్ష్మణదొర కన్నుమూత
NEWS   Dec 10,2025 07:30 am
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పినకోట గ్రామ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సామాజిక సేవకుడు దూరు లక్ష్మణదొర కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల అపారమైన ప్రేమ, సేవాభావంతో దూరు లక్ష్మణదొర కీలక సేవలు అందించారు. తన స్వంత జిరాయితి భూమిలో 8 ఎకరాలను పాఠశాల, హాస్పిటల్‌, అలాగే ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఉచితంగా దానం చేశారు. గ్రామంలో పాఠశాల, ఆసుపత్రి, విద్యుత్‌ వంటి కనీస సదుపాయాలు ఏర్పడాలన్న ధృఢ సంకల్పంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వరకు వెళ్లి సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి నిరంతరంగా కృషి చేశారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గ్రామస్థులు భావోద్వేగంతో పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
⚠️ You are not allowed to copy content or view source