Logo
Download our app
మూడు బజార్ల వద్ద మూఢనమ్మకాల ప్రదర్శన ప్రజల్లో భయభ్రాంతులు గురవుతున్నారు
NEWS   Dec 15,2025 10:32 am
పట్టణంలోని 3 బజార్ల కూడలి వద్ద మూఢనమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. ఆకుపై గుడ్డు, నిమ్మకాయ, బియ్యం, కుంకుమ వంటి సామగ్రితో చేసిన ఈ చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంకా ఇలాంటి అంధవిశ్వాసాలను కొనసాగించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ స్థాయిలో ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నా కూడా అనారోగ్యాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించకుండా మూఢనమ్మకాల వైపు మొగ్గుచూపడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Top News


LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
⚠️ You are not allowed to copy content or view source