Logo
Download our app
3,4,5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు
NEWS   Dec 27,2025 09:53 am
AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
⚠️ You are not allowed to copy content or view source