Logo
Download our app
తన సమాధి తానే నిర్మించుకున్న వ్యక్తి
NEWS   Jan 11,2026 05:30 pm
జగిత్యాల రూరల్ (మం) లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య (జాన్) అనే వ్యక్తి బతికి ఉండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చిన ఇందయ్య 2009తో సొంత భూమి కొనుగోలు చేసి ₹8 లక్షలతో సమాధిని నిర్మించుకున్నాడు. ఇందయ్య నిన్న కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఆయన నిర్మించుకున్న సమాధి వద్దనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Top News


LATEST NEWS   Jan 31,2026 05:09 pm
చివరి అంకానికి మేడారం జాతర
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర...
LATEST NEWS   Jan 31,2026 05:09 pm
చివరి అంకానికి మేడారం జాతర
మేడారం జాతర చివరి అంకానికి చేరింది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు నేటి రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
⚠️ You are not allowed to copy content or view source