ట్యాబ్ ల ద్వారా ఐఐటి ఎగ్జామ్
NEWS Feb 25,2026 07:11 am
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ భారతి విద్యానికేతన్ హై స్కూల్ లో 6th to 9th క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్ లో ట్యాబ్ ల ద్వారా ఐఐటి ఎగ్జామ్ నిర్వహించారు. కరెస్పాండెంట్ కముటం రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో రాయాల్సిన ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ప్రైమరీ నుండి ఆన్లైన్లో ఎగ్జామ్లో ట్యాబ ద్వారా, డైరెక్టర్ శివ చరణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు,తో ఎగ్జామ్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.