Logo
Download our app
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
NEWS   Feb 28,2026 10:53 pm
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐతే సెమీస్‌ చేరాలంటే ప్రత్యర్థిని 147 పరుగుల లోపే నిలువరించాల్సి ఉంది. కానీ శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు 15.5 ఓవర్లలోనే 148 పరుగులు చేసి పాక్‌ ఆశలకు తెరదించింది. దీంతో న్యూజిలాండ్‌ 3 పాయింట్లు, +1.390 నెట్‌రన్‌రేట్‌తో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి సెమీఫైనల్‌లో కివీస్‌ మార్చి 4న దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది.

Top News


LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...
LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...
LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...
LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...
LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...
LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...
⚠️ You are not allowed to copy content or view source