అభిమానులతో కలిసి విరోష్ భోజనం
NEWS Mar 04,2026 12:21 pm
నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఫ్యాన్స్కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఫ్యాన్స్ కోసం విందు ఏర్పాటు చేసి స్వయంగా వంటకాలు, స్వీట్లు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేస్తూ సెల్ఫీలు ఇచ్చారు. ఈ సాయంత్రం తాజ్ కృష్ణలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రముఖులు హాజరుకానుండగా, ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం.