జగన్ ‘మావిగన్’ రాజధాని ప్రతిపాదన
NEWS Apr 01,2026 01:50 pm
అమరావతి: అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్లాన్ బీ పేరిట వైఎస్ జగన్ ప్రతిపాదించారు. ‘‘విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కి.మీ. విజయవాడ నుంచి గుంటూరుకు 40కి.మీ. ఈ ప్రాంతం 110 కి.మీ హైవే ఉంది. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి’’ అని జగన్ వ్యాఖ్యానించారు.