మెట్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ను
సన్మానించిన సెల్పాయింట్ యూనియన్
NEWS Apr 05,2026 10:05 pm
మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్లను సెల్ పాయింట్ యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బాల్క రాకేష్ ఆధ్వర్యంలో సంకు ఆనంద్, వసీం, గంగాధర్, సంతోష్, అజీమ్, సనత్, కిరణ్, నవీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా ఈ సన్మానం నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.