Logo
Download our app
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
NEWS   Apr 05,2026 10:23 pm
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేయడంతో సీఎస్కేపై అతని మొత్తం పరుగులు 1,188కి చేరాయి. దీంతో రోహిత్ శర్మ పేరిట ఉన్న 1,161 పరుగుల రికార్డు చెరిపేశాడు. ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేసి సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

Top News


LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...
LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...
LATEST NEWS   Apr 05,2026 10:08 pm
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్...
LATEST NEWS   Apr 05,2026 10:08 pm
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్...
⚠️ You are not allowed to copy content or view source