Logo
Download our app
ఒకేషనల్ కోర్సులో హరిణి ప్రతిభ!
NEWS   Apr 12,2026 08:11 pm
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుతోట నర్సయ్య-లావణ్యల కూతురు హరిణి ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ ఒకేషనల్ గ్రూపు ఎం.పి.హెచ్.డబ్ల్యులో 948 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హరిణిని అభినందించారు.

Top News


BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
⚠️ You are not allowed to copy content or view source