Logo
Download our app
అరకులోయలో పర్యటించిన ఉపాధిహామీ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్)
NEWS   Aug 23,2024 02:44 pm
అరకులోయ మండలంలోని చొంపి, పెదలబుడు, చినలబుడు పంచాయితీలలో ఉపాధిహామీ పధక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్) డివి మల్లికార్జున పర్యటించారు. ఈ మేరకు 2023-24, 2024-25 సం.రాలలో రైతులకు ఇచ్చిన సిల్వర్ ఓక్ , సపోటా తోటలను పరిశీలించారు. రైతులకు మొక్కల పెంపకంలోని సస్యరక్షణ పద్దతులను వివరించారు. ఎంపీడీఓ ch.వెంకటేష్, ఏపిడి N. పవన్ కుమార్, ఏపీవో జగదీష్, ఈసీ జగదీష్, ఇతర ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు

Top News


BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
BIG NEWS   Jun 02,2026 05:55 pm
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
తెలంగాణలో పోటీ చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని అన్నారు. తెలంగాణను...
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LIFE STYLE   Jun 02,2026 02:45 pm
కార్టూనిజం!
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
LATEST NEWS   Jun 02,2026 02:21 pm
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు సందేశ‌మిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో...
⚠️ You are not allowed to copy content or view source