Logo
Download our app
వారికి లేని సమస్య మీకెందుకు?: హైకోర్టు
NEWS   Aug 28,2024 06:22 pm
వేణుస్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులివ్వగా, దానిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. నాగచైతన్య శోభితాలకు లేని ఇబ్బంది మీకెందుకు అని సినీ జర్నలిస్టులను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవని కోర్టు పేర్కొంది.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
⚠️ You are not allowed to copy content or view source