ఏపీలో ‘సర్’ ఎఫెక్ట్ ..44లక్షల 89వేల ఓట్లు అవుట్
NEWS Aug 01,2026 12:09 pm
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ ..సర్ .. ద్వారా 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.. సర్ ప్రక్రియకు ముందు మొత్తం ఓటర్లు 4,16,27,694 మంది ఉండేవారు. సర్ ద్వారా భారీగా ఓట్లు తగ్గిపోయాయి.