Logo
Download our app
వినాయక మండపాల ప‌రిశీల‌న‌
NEWS   Sep 11,2024 05:21 pm
మల్యాల పట్టణ కేంద్రంలోని పలు వినాయక మండపాలను స్థానిక సీఐ నీలం రవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రిపూట మండపాల వద్ద ఒక మనిషి పడుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండప నిర్వాహకులను కోరారు.

Top News


LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...
LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...
LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...
LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...
LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...
LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...
⚠️ You are not allowed to copy content or view source