Logo
Download our app
కౌన్ బనేగా కరోర్‌పతిలో ప‌వ‌న్‌పై ప్ర‌శ్న‌
NEWS   Sep 14,2024 07:16 am
అమితాబ్ హోస్ట్‌గా చేస్తున్న‌ కౌన్ బనేగా కరోర్‌పతిలో కంటెస్టెంట్ల‌కు.. 2024 జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ న‌టుడు డిప్యూటీ సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టారు. ఆయ‌న ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌ అడిగారు. దీనికి A, B, C, D ఆప్ష‌న్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్, చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ పేర్లు ఉన్నాయి. అయితే, కంటెస్టెంట్ల‌కు స‌రైన‌ స‌మాధానం తెలియ‌క‌పోవ‌డంతో వారు ఆడియ‌న్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియ‌న్స్ అంద‌రూ ఆప్ష‌న్ Aలోని ప‌వ‌న్ పేరు చెప్పారు. ఈ ప్ర‌శ్న విలువ రూ. 1.60 ల‌క్ష‌లు.

Top News


LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...
LATEST NEWS   Aug 06,2026 02:11 pm
‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
నితీశ్‌ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి...
LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...
LATEST NEWS   Aug 06,2026 02:02 pm
తెల్లరేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌ తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త...
LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...
LATEST NEWS   Aug 06,2026 01:49 pm
లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన జీపీఓ
మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ గ్రామ పరిపాలన అధికారి (జీపీఓ) రాజేష్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు బాధితుడు...
⚠️ You are not allowed to copy content or view source