Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 18,2024 04:01 pm
మెట్ పల్లి: అధికారులకు సన్మానం
మెట్ పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన అధికారులను చంద్ర సేన యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. మున్సిపల్ కమిషనర్...
LATEST NEWS Sep 18,2024 04:01 pm
మెట్ పల్లి: అధికారులకు సన్మానం
మెట్ పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన అధికారులను చంద్ర సేన యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. మున్సిపల్ కమిషనర్...
LATEST NEWS Sep 18,2024 03:12 pm
అనుమానాస్పద స్థితిలో అన్న సాగర్ వాసి మృతి
సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అందోల్ లోని గూడెం మారేటి కుంటలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నసాగర్ గ్రామానికి చెందిన చవిటి పవన్...
LATEST NEWS Sep 18,2024 03:12 pm
అనుమానాస్పద స్థితిలో అన్న సాగర్ వాసి మృతి
సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అందోల్ లోని గూడెం మారేటి కుంటలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నసాగర్ గ్రామానికి చెందిన చవిటి పవన్...
LATEST NEWS Sep 18,2024 03:11 pm
గల్ఫ్ దేశంలో ఆగిన గుండె
ఉన్న ఊర్లో ఉపాధికరువై బతుకు భారమై ఎడారి దేశాలకు వెళ్లిన ఓ గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని కటికెవాడకు...
LATEST NEWS Sep 18,2024 03:11 pm
గల్ఫ్ దేశంలో ఆగిన గుండె
ఉన్న ఊర్లో ఉపాధికరువై బతుకు భారమై ఎడారి దేశాలకు వెళ్లిన ఓ గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని కటికెవాడకు...
LATEST NEWS Sep 18,2024 03:01 pm
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాగుపాము
జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. నాగు పామును గుర్తించిన ఆఫీస్ సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా, పామును పట్టుకుని అటవీ...
LATEST NEWS Sep 18,2024 03:01 pm
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాగుపాము
జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. నాగు పామును గుర్తించిన ఆఫీస్ సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా, పామును పట్టుకుని అటవీ...
LATEST NEWS Sep 18,2024 12:36 pm
జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని, అన్ని శాఖలు విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం...
LATEST NEWS Sep 18,2024 12:36 pm
జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని, అన్ని శాఖలు విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం...
LATEST NEWS Sep 18,2024 12:33 pm
రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ మద్దతు
రుణమాఫీ కానీ రైతులకు మద్దతు పలికారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు. పార్టీ కార్యాలయం నుండి రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కు వినతి పత్రంతో...
LATEST NEWS Sep 18,2024 12:33 pm
రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ మద్దతు
రుణమాఫీ కానీ రైతులకు మద్దతు పలికారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు. పార్టీ కార్యాలయం నుండి రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కు వినతి పత్రంతో...
LATEST NEWS Sep 18,2024 12:15 pm
చాగల్లులో 8 మంది అరెస్ట్
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో 8 మంది జూదరులను అరెస్టు చేశామని ఎస్ఐ రవీంద్ర మంగళవారం తెలిపారు. బ్రాహ్మణగూడెం శివారు పంట పొలాల్లోని...
LATEST NEWS Sep 18,2024 12:15 pm
చాగల్లులో 8 మంది అరెస్ట్
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో 8 మంది జూదరులను అరెస్టు చేశామని ఎస్ఐ రవీంద్ర మంగళవారం తెలిపారు. బ్రాహ్మణగూడెం శివారు పంట పొలాల్లోని...
LATEST NEWS Sep 18,2024 12:14 pm
కారు ఢీకొని ఒకరి మృతి...!
గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొనడంతో కాథై ప్రభు అనే...
LATEST NEWS Sep 18,2024 12:14 pm
కారు ఢీకొని ఒకరి మృతి...!
గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొనడంతో కాథై ప్రభు అనే...
LATEST NEWS Sep 18,2024 12:14 pm
నిరుపేద కవల పిల్లలకు ఉచిత పాల డబ్బాలు పంపిణీ
డుంబ్రిగూడ మండలం, కండ్రూం పంచాయితీ, గోంగూడ గ్రామం, నిరుపేద కుటుంబానికి చెందిన వంతాల సొయిత w/o భగత్రామ్ కవలలకు జన్మనిచ్చి మరణించింది. ఈ నేపథ్యంలో చంటి పిల్లలైన...
LATEST NEWS Sep 18,2024 12:14 pm
నిరుపేద కవల పిల్లలకు ఉచిత పాల డబ్బాలు పంపిణీ
డుంబ్రిగూడ మండలం, కండ్రూం పంచాయితీ, గోంగూడ గ్రామం, నిరుపేద కుటుంబానికి చెందిన వంతాల సొయిత w/o భగత్రామ్ కవలలకు జన్మనిచ్చి మరణించింది. ఈ నేపథ్యంలో చంటి పిల్లలైన...
LATEST NEWS Sep 18,2024 12:10 pm
అలైన్మెంట్పై సమగ్ర సమాచారం ఇవ్వాలి
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామాలు, మండలాలు వారీగా డివిజన్ స్థాయిలో సర్వే చేసి మ్యాపులతో సహా సమాచారం అందించాలని కలెక్టర్ మహేశ్...
LATEST NEWS Sep 18,2024 12:10 pm
అలైన్మెంట్పై సమగ్ర సమాచారం ఇవ్వాలి
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామాలు, మండలాలు వారీగా డివిజన్ స్థాయిలో సర్వే చేసి మ్యాపులతో సహా సమాచారం అందించాలని కలెక్టర్ మహేశ్...
LATEST NEWS Sep 18,2024 12:10 pm
మోడీతోనే దేశాభివృద్ధి: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
దేశ భవిష్యత్తు, అభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేటలో ఉన్న...
LATEST NEWS Sep 18,2024 12:10 pm
మోడీతోనే దేశాభివృద్ధి: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
దేశ భవిష్యత్తు, అభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేటలో ఉన్న...
LATEST NEWS Sep 18,2024 12:09 pm
ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులుగా బసంపల్లి మల్లేష్, పటేరి రాము
రామాయంపేట ప్రెస్క్లబ్ జేఏసీ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామాయంపేటలో జర్నలిస్టుల జేఏసీ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షునిగా...
LATEST NEWS Sep 18,2024 12:09 pm
ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులుగా బసంపల్లి మల్లేష్, పటేరి రాము
రామాయంపేట ప్రెస్క్లబ్ జేఏసీ అధ్యక్షునిగా బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా పటేరి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామాయంపేటలో జర్నలిస్టుల జేఏసీ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షునిగా...
LATEST NEWS Sep 18,2024 12:08 pm
రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి: రాష్ట్ర జేఏసీ చైర్మన్
రెడ్డి కార్పొరేషన్ కు ప్రభుత్వం రూపాయలు 5 వేల కోట్లు కేటాయించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర చైర్మన్ అప్పం గారి రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి...
LATEST NEWS Sep 18,2024 12:08 pm
రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి: రాష్ట్ర జేఏసీ చైర్మన్
రెడ్డి కార్పొరేషన్ కు ప్రభుత్వం రూపాయలు 5 వేల కోట్లు కేటాయించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర చైర్మన్ అప్పం గారి రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి...
LATEST NEWS Sep 18,2024 12:07 pm
మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
సిరిసిల్ల జిల్లా: కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణం, తరగతి గదులు,...
LATEST NEWS Sep 18,2024 12:07 pm
మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
సిరిసిల్ల జిల్లా: కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణం, తరగతి గదులు,...
LATEST NEWS Sep 18,2024 12:06 pm
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని,...
LATEST NEWS Sep 18,2024 12:06 pm
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని,...
LATEST NEWS Sep 18,2024 12:05 pm
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన సదస్సు
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జగదీష్ మాట్లాడుతూ.....
LATEST NEWS Sep 18,2024 12:05 pm
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన సదస్సు
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జగదీష్ మాట్లాడుతూ.....
LATEST NEWS Sep 18,2024 12:04 pm
బైకునుండి డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లిన అనుమానితుల ఫోటోలు విడుదల
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గల్ఫ్ బేకరీ వద్ద బైకు నుండి 1లక్షా 68వేల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఎత్తుకెళ్లారు. బాధితుడు నర్సయ్య...
LATEST NEWS Sep 18,2024 12:04 pm
బైకునుండి డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లిన అనుమానితుల ఫోటోలు విడుదల
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గల్ఫ్ బేకరీ వద్ద బైకు నుండి 1లక్షా 68వేల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఎత్తుకెళ్లారు. బాధితుడు నర్సయ్య...
LATEST NEWS Sep 18,2024 11:53 am
జగన్కు బిగ్ షాక్.. బాలినేని రాజీనామా
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు...
LATEST NEWS Sep 18,2024 11:53 am
జగన్కు బిగ్ షాక్.. బాలినేని రాజీనామా
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు...
LIFE STYLE Sep 18,2024 11:27 am
సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనంతలక్ష్మి(55)కు సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియాటమీ అని పిలిచే ఈ సర్జరీలో రోగి మేల్కొని ఉండాలి....
LIFE STYLE Sep 18,2024 11:27 am
సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనంతలక్ష్మి(55)కు సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియాటమీ అని పిలిచే ఈ సర్జరీలో రోగి మేల్కొని ఉండాలి....
LATEST NEWS Sep 18,2024 11:17 am
మద్యం పాలసీకి AP కేబినెట్ ఆమోదం
ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం..నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం...
LATEST NEWS Sep 18,2024 11:17 am
మద్యం పాలసీకి AP కేబినెట్ ఆమోదం
ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం..నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం...
« Previous
Next »
Showing
18981
to
19000
of
21106
results
‹
1
2
...
947
948
949
950
951
952
953
...
1055
1056
›
⚠️ You are not allowed to copy content or view source