Logo
Download our app
LATEST NEWS   Sep 13,2024 04:49 pm
చోరీకి యువతి యత్నం - దేహశుద్ధి
చోరీకి యత్నించిన యువతి చివరికి స్థానికులకు చిక్కింది. ఈ ఘటన రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. స్థానిక విద్యుత్ కార్యాలయం...
LATEST NEWS   Sep 13,2024 04:49 pm
చోరీకి యువతి యత్నం - దేహశుద్ధి
చోరీకి యత్నించిన యువతి చివరికి స్థానికులకు చిక్కింది. ఈ ఘటన రామచంద్రపురం పట్టణంలోని శీలంవారి సావరం రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. స్థానిక విద్యుత్ కార్యాలయం...
LATEST NEWS   Sep 13,2024 04:47 pm
మల్లాపూర్: ఆరోగ్య మహిళా కార్యక్రమం
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎ.వాహిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
LATEST NEWS   Sep 13,2024 04:47 pm
మల్లాపూర్: ఆరోగ్య మహిళా కార్యక్రమం
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎ.వాహిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
LATEST NEWS   Sep 13,2024 04:46 pm
దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరేందుకు ఈనెల 15లోపు దరఖాస్తులు అందజేయాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు...
LATEST NEWS   Sep 13,2024 04:46 pm
దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరేందుకు ఈనెల 15లోపు దరఖాస్తులు అందజేయాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లు...
LATEST NEWS   Sep 13,2024 04:45 pm
ఆ యాత్రికులు రప్పించేందుకు చర్యలు
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్...
LATEST NEWS   Sep 13,2024 04:45 pm
ఆ యాత్రికులు రప్పించేందుకు చర్యలు
కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఘన సంతాపం.
సిరిసిల్ల జిల్లా: అమలాల్ శుక్ల కార్మిక భవనం వద్ద అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి సంతాపం తెలియజేసి...
LATEST NEWS   Sep 13,2024 04:44 pm
సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఘన సంతాపం.
సిరిసిల్ల జిల్లా: అమలాల్ శుక్ల కార్మిక భవనం వద్ద అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి సంతాపం తెలియజేసి...
LATEST NEWS   Sep 13,2024 04:42 pm
సీతారాం ఏచూరికి నివాళులు
అరకు: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అరకులోయ కాంగ్రెసు నాయకులు పాచిపెంట చిన్నస్వామి...
LATEST NEWS   Sep 13,2024 04:42 pm
సీతారాం ఏచూరికి నివాళులు
అరకు: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అరకులోయ కాంగ్రెసు నాయకులు పాచిపెంట చిన్నస్వామి...
LATEST NEWS   Sep 13,2024 04:40 pm
సింగపూర్‌లో కొత్తపేట వాసి మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి (50) సింగపూరు కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు గుండె పోటుతో...
LATEST NEWS   Sep 13,2024 04:40 pm
సింగపూర్‌లో కొత్తపేట వాసి మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గోనె నరేందర్ రెడ్డి (50) సింగపూరు కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు గుండె పోటుతో...
LATEST NEWS   Sep 13,2024 04:39 pm
వరద బాధిత మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం...
LATEST NEWS   Sep 13,2024 04:39 pm
వరద బాధిత మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం...
LATEST NEWS   Sep 13,2024 04:38 pm
CM సహాయ నిధి చెక్కు అందజేత
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో వాగుమడి శారద భర్త మహేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15వేలు మంజూరైన చెక్కును వార్డు కౌన్సిలర్ లింగంపల్లి...
LATEST NEWS   Sep 13,2024 04:38 pm
CM సహాయ నిధి చెక్కు అందజేత
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని 9 వార్డులో వాగుమడి శారద భర్త మహేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 15వేలు మంజూరైన చెక్కును వార్డు కౌన్సిలర్ లింగంపల్లి...
LATEST NEWS   Sep 13,2024 04:37 pm
వరద బాధితుల కోసం విరాళం
మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుకి...
LATEST NEWS   Sep 13,2024 04:37 pm
వరద బాధితుల కోసం విరాళం
మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదుకి...
LATEST NEWS   Sep 13,2024 04:36 pm
టీడీపీలోకి వైసీపీ నేత‌లు
ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షులు నెట్టెం రఘురామ్,MLA శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి...
LATEST NEWS   Sep 13,2024 04:36 pm
టీడీపీలోకి వైసీపీ నేత‌లు
ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షులు నెట్టెం రఘురామ్,MLA శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి...
LATEST NEWS   Sep 13,2024 04:35 pm
నకిలీ ధృవీకరణ పత్రాలు అధికారులపై చర్యలు: కలెక్టర్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మంది లో 281 మంది మెడికల్ పింఛన్లు పొందటానికి అనర్హులు అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు....
LATEST NEWS   Sep 13,2024 04:35 pm
నకిలీ ధృవీకరణ పత్రాలు అధికారులపై చర్యలు: కలెక్టర్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికల్ పింఛన్లు పొందుతున్న 668 మంది లో 281 మంది మెడికల్ పింఛన్లు పొందటానికి అనర్హులు అని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు....
LATEST NEWS   Sep 13,2024 04:34 pm
ప్రకాష్ నగర్ సీఐగా బాజీలాల్
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్ఎస్స్కే బాజీలాల్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో సైబర్ సెల్,...
LATEST NEWS   Sep 13,2024 04:34 pm
ప్రకాష్ నగర్ సీఐగా బాజీలాల్
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐగా ఆర్ఎస్స్కే బాజీలాల్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో సైబర్ సెల్,...
LATEST NEWS   Sep 13,2024 04:33 pm
రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలో 136. 81 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్ట్ ను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్...
LATEST NEWS   Sep 13,2024 04:33 pm
రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా బీర్పుర్ మండలంలో 136. 81 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోళ్లవాగు ప్రాజెక్ట్ ను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్...
LATEST NEWS   Sep 13,2024 04:32 pm
ఏచూరి చిత్ర పటానికి నివాళులు
అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్ర పటానికి అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, సిపిఎం శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ...
LATEST NEWS   Sep 13,2024 04:32 pm
ఏచూరి చిత్ర పటానికి నివాళులు
అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్ర పటానికి అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు, సిపిఎం శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ...
LATEST NEWS   Sep 13,2024 04:30 pm
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఫ్రైడే డ్రై డే వన మహోత్సవంలో భాగంగా నాలుగో వార్డ్ వెంపేట్ వెళ్లే రోడ్డులో...
LATEST NEWS   Sep 13,2024 04:30 pm
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఫ్రైడే డ్రై డే వన మహోత్సవంలో భాగంగా నాలుగో వార్డ్ వెంపేట్ వెళ్లే రోడ్డులో...
LATEST NEWS   Sep 13,2024 04:30 pm
ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు...
LATEST NEWS   Sep 13,2024 04:30 pm
ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు...
LATEST NEWS   Sep 13,2024 04:29 pm
చురుగ్గా తుప్పలు తొలగింపు
అరకు టౌన్ షిప్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా భారీగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమాన్ని పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ప్రారంభించారు. జెడ్పీ కాలనీ, ఎమ్మెల్యే క్వార్టర్స్...
LATEST NEWS   Sep 13,2024 04:29 pm
చురుగ్గా తుప్పలు తొలగింపు
అరకు టౌన్ షిప్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా భారీగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమాన్ని పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ప్రారంభించారు. జెడ్పీ కాలనీ, ఎమ్మెల్యే క్వార్టర్స్...
LATEST NEWS   Sep 13,2024 04:27 pm
నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ
డుంబ్రిగుడ: డుంబ్రిగుడ నూతన ఎస్సైగా కెల్ల పాపినాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కే. సంతోశ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో...
LATEST NEWS   Sep 13,2024 04:27 pm
నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ
డుంబ్రిగుడ: డుంబ్రిగుడ నూతన ఎస్సైగా కెల్ల పాపినాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎస్సైగా పనిచేసిన కే. సంతోశ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో...
⚠️ You are not allowed to copy content or view source