ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
NEWS Jan 31,2026 10:36 pm
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేష్, క్లస్టర్ ఇన్చార్జ్ గాయత్రీ ఫణికుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే CM చంద్రబాబు ప్రజలకు అండగా నిలిచి పెన్షన్లను పెంచారని తెలిపారు. యూనిట్ ఇన్చార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ ప్రెసిడెంట్ ఎల్లాజీ, మూర్తి, నాని, రామకృష్ణ, వెంకీ, మంగ, జగన్నాథంరావు, రవి, రెడ్డి, రియాజ్, ఆదిత్యతో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.