Logo
Download our app
అమరావతిలో అదిరిపోయేలా కేంద్ర ఉద్యోగులకు ఇళ్ళు
NEWS   Aug 07,2026 01:10 pm
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అదిరిపోయేలా అత్యాధునిక వసతులతో ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ గృహ సముదాయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన బిడ్డర్ల కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రీ-బిడ్‌ సమావేశం జరుగుతుంది. ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఈ గృహ సముదాయాల అంచనా వ్యయం రూ.1,083 కోట్లు.

Top News


LATEST NEWS   Aug 07,2026 01:13 pm
డిజిటల్ చెల్లింపులు ఇక భారమేనా?
డిజిటల్ చెల్లింపులు ఇకపై భారంగా మారనున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్‌ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే...
LATEST NEWS   Aug 07,2026 01:13 pm
డిజిటల్ చెల్లింపులు ఇక భారమేనా?
డిజిటల్ చెల్లింపులు ఇకపై భారంగా మారనున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్‌ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే...
LATEST NEWS   Aug 07,2026 10:17 am
Gen-Z కోసం రాహుల్ కొత్త ప్లాన్
కోరుట్ల ఆరెకటిక సంఘంఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా డప్పు చెప్పుల మధ్య పోచమ్మకు బయలుదేరారు. పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కలు...
LATEST NEWS   Aug 07,2026 10:17 am
Gen-Z కోసం రాహుల్ కొత్త ప్లాన్
కోరుట్ల ఆరెకటిక సంఘంఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా డప్పు చెప్పుల మధ్య పోచమ్మకు బయలుదేరారు. పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కలు...
LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
LATEST NEWS   Aug 06,2026 11:14 pm
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల...
⚠️ You are not allowed to copy content or view source