ఆగస్టు 10న నాగార్జునసాగర్లో వరుణయాగం
NEWS Aug 07,2026 02:30 pm
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వరుణ యాగం నిర్వహించనున్నారు. యాగం నిర్వహించనున్నారు యాదగిరిగుట్ట ఆలయ వేద పండితులు, అర్చకులు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.