Logo
Download our app
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
NEWS   Aug 07,2026 02:30 pm
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వరుణ యాగం నిర్వహించనున్నారు. యాగం నిర్వహించనున్నారు యాదగిరిగుట్ట ఆలయ వేద పండితులు, అర్చకులు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Top News


LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...
LATEST NEWS   Aug 07,2026 02:26 pm
జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్‌పై...
LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...
LATEST NEWS   Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ...
LATEST NEWS   Aug 07,2026 02:19 pm
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ ఉద్రిక్తత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్మనందపేట బాప్టిస్ట్ నగర్‌లో వైకాపా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా దీక్షా శిబిరం ఏంటని తెలుగుదేశం ఆందోళన...
LATEST NEWS   Aug 07,2026 02:19 pm
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ ఉద్రిక్తత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్మనందపేట బాప్టిస్ట్ నగర్‌లో వైకాపా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా దీక్షా శిబిరం ఏంటని తెలుగుదేశం ఆందోళన...
⚠️ You are not allowed to copy content or view source