Logo
Download our app
అడవి పందుల దాడిలో పంట నష్టం
NEWS   Aug 29,2024 04:45 pm
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి లో అడవి పందులు బెడద ఎకువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి అడవి పందుల దాడిలో రైతు ఉప్పర తిప్పన కు చెందిన నాలుగు ఎకరాలలో మక్కపంటలో దాదాపు 2 ఎకరాల పంటను అడవి పందులు ధ్వంసం చేసాయని, అటవి శాఖా అధికారులు అడవి జంతువులను కట్టడి చేసి,రైతుల పంటలను కాపాడాలని,సంబందిత అధికారులు తమ పంటకు నష్ట పరిహరం ఇప్పించాలని రైతు ఉప్పర తిప్పన తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
LATEST NEWS   Jan 31,2026 11:47 pm
ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా...
⚠️ You are not allowed to copy content or view source