Logo
Download our app
విద్యార్థినికి ల్యాప్ టాప్ అందించిన ఎమ్మెల్యే
NEWS   Aug 31,2024 09:17 am
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్రాజు అనంతపురంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్ టాప్ అందించారు. గుడిబండ మండలం బైరేపల్లి దళితవాడకు చెందిన చైత్ర అనంతపురంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ 4సంవత్సరం చదువుతుంది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేసూచించారు. ఈ సందర్భంగా చైత్ర ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News


LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
⚠️ You are not allowed to copy content or view source