Logo
Download our app
విద్యార్ధినిలకు శ్రావణ్ భరోసా
NEWS   Aug 31,2024 10:47 am
అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జామగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులను టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ నాయకులు పరామర్శించారు. శ్రావణ్ ఒక్కొ విద్యార్ధిని పరామర్శించి, దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటన వివరాలను పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విషాహారంకు భాద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Top News


LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...
LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...
LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...
LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...
LATEST NEWS   Aug 02,2026 12:57 pm
4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం...
LATEST NEWS   Aug 02,2026 12:57 pm
4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం...
⚠️ You are not allowed to copy content or view source