Logo
Download our app
రేషన్ షాపులను తనిఖీ చేసిన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు.
NEWS   Sep 05,2024 06:39 am
పౌరసరఫరాల కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు మల్యాల మండలంలోని పలు చౌక ధరల దుకాణాలను రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. రేషన్ బియ్యం లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని, లబ్ధిదారులు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని టాస్క్ ఫోర్స్ అధికారి కృష్ణ, నాణ్యత ప్రమాణాల అధికారి రషీద్ పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు మరియు డీలర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫర అధికారులు శ్రీనివాస్, స్వామి, వంశీ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...
LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...
ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...
ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source