Logo
Download our app
పల్లెవెలుగు’ కూడా ఏసీ ఉండాల్సిందే!
NEWS   Dec 23,2025 09:35 pm
ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై ప్రవేశపెట్టే అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’ సహా తప్పనిసరిగా ఏసీ సౌకర్యంతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,450 ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని, ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సులను ఈవీలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవాలని సూచించారు.

Top News


LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...
⚠️ You are not allowed to copy content or view source