Logo
Download our app
వారం రోజుల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి
NEWS   Aug 24,2024 05:06 pm
విశాఖ జిల్లాలో గల అన్ని పరిశ్రమలలో వారం రోజుల్లోగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ లో పరిశ్రమల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్మికుల, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలను నిర్వహించాలన్నారు. నిర్వాహకులు లోటుపాట్లను గుర్తించి సరి చేయాలన్నారు. వచ్చే నెల 30వ తేదీలోగా అన్ని చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

Top News


LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...
LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...
LATEST NEWS   Jul 31,2026 02:18 pm
మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా...
LATEST NEWS   Jul 31,2026 02:18 pm
మహిళా SIపై దాడి ఘటనపై లోకేష్ ఆగ్రహం
జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా SI పై జరిగిన దాడి ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా...
LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...
LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...
⚠️ You are not allowed to copy content or view source